Trending Now
Saturday, September 7, 2024

Buy now

Trending Now

నలుగురు పిల్లలను చంపిన తల్లి.. ఆపై..

నలుగురు పిల్లలను చంపిన తల్లి.. ఆపై..

రాజస్థాన్‌ , Jun 03(Aksharasaval):

నలుగురు పిల్లలను చంపిన తల్లి.. ఆపై..
రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అక్కడి ధానే కా టలా గ్రామంలో ఓ తల్లి తన నలుగురు పిల్లలను నీటి ట్యాంకులో వేసి చంపేసింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. కుటుంబ కలహాల కారణంగా ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Articles

Latest Articles