Trending Now
Saturday, September 7, 2024

Buy now

Trending Now

తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌: మావోయిస్టు మృతి 

తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు మృతి

కొత్తగూడెం,జులై 19( అక్షర సవాల్ ):
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో భద్రతాబలగా, మావోయిస్టులకు మధ్య ఈరోజు ఉదయం నుండి ఎదురు కాల్పులు కొన సాగున్నాయి.

ఈ ఎన్‌కౌంటర్‌లో కొందరు మావోయిస్టులు మరణించి నట్లు తెలుస్తుంది,ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నదని పోలీస్ అధికారులు తెలిపారు.

ఘటనా స్థంలో భారీగా ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిసింది.

దీనికి సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉన్నది.

Related Articles

Latest Articles