Trending Now
Trending Now

ములుగు జిల్లా లోగిరిజన బాలుర గురుకుల పాఠశాల అదనపు భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన మంత్రులు

అందరి టీవీ – అక్షర సవాల్ ,ములుగు జిల్లా ప్రతినిధి
ములుగు జిల్లా లో దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లు పర్యటించారు


ఇంచర్ల గట్టమ్మ సమీపంలో గల గిరిజన బాలుర గురుకుల పాఠశాల అదనపు భవన నిర్మాణం కోసం ఎస్ టి డి ఎఫ్ నిధులతో ఐదు కోట్ల రూపాయలతో మంత్రులు దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లు శంకుస్థాపన చేశారు.

 

Related Articles

Latest Articles