Trending Now
Trending Now

బ్రేకింగ్ న్యూస్ : BJP రాష్ట్ర అద్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా ..అద్యక్షుడిగా కిషన్ రెడ్డి

BJP రాష్ట్ర అద్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా .. అద్యక్షుడి గా కిషన్ రెడ్డి

హైదరాబాద్ డెస్క్ , జూలై 4 (అక్షర సవాల్ ): 

ఎన్నికల ముందు భారతీయ జనత పార్టీ సంచలన నిరయం తీసుకుంది. రెండు రోజులుగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితర జాతీయ నాయకులతో భేటీ ముగిసిన అనంతరం  ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణా రాష్ట్రం లో బిజెపి పార్టీ ని మరింత బలోపేతం చేసేందుకు దూకుడు పెంచింది . ఈ మేరకు మంగళ వారం భా.జా .పా . తెలంగాణా రాష్ట్ర  అద్యక్షుడి గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించింది. దీనితో బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అద్యక్ష పదవికి రాజీనామా చేసి లేఖను అధిస్టాననానికి పంపించారు. అదే విధంగా తెలంగాణా రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ నియామకం చేసింది. దీంతో తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో హీట్ మొదలైంది.

Related Articles

Latest Articles