Trending Now
Friday, September 6, 2024

Buy now

Trending Now

ఎన్కౌంటర్లో జయశంకర్ జిల్లా వాసి మృతి

ఎన్కౌంటర్లో జయశంకర్ జిల్లా వాసి మృతి
భూపాలపల్లి జూలై 25 అక్షర సవాల్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామరతోగు అటవి లో గురువారం ఉదయం స్పెషల్ పార్టీ పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో జయశంకర్ జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన నల్లమారి అశోక్ అలియాస్ విజెందర్ తండ్రి: వీరస్వామి (27) మృతి చెందినట్లు సమాచారం. కాగా కటకం సుదర్శన్ సీసీఎం గన్ మెన్ వ్యవహరిస్తున్నట్లు సమాచారం. పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అశోక్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related Articles

Latest Articles